అమరావతి/హైదరాబాద్ : మద్యం ఏరులై పారడం అంటే ఏంటో వినడమే గానీ ఎప్పుడూ చూసి ఉండం. కాని ఎన్నికల సందర్బంగా ఏపిలో ఆ విచిత్ర ఘట్టాన్ని కూడా చూడబోతున్నాం. ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకోవాలంటే పలు రకాల ప్యాకేజీలతో ఆకర్షిస్తుంటారు. అయితే చేతిలో నోటు పెట్టినా సంతృప్తి చెందని ఓటర్లు సైతం మద్యానికి మాత్రం జై కొడతారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7zMwO
తస్సాదియ్య..! ఎన్నికల కోసం మద్యాన్ని ముందస్తుగా కొని పెట్టుకున్నారు..! ఏపిలో ఎంత 'మందు' చూపో..!
Related Posts:
తెలంగాణలో కరోనా: మరో 49మంది బలి -కొత్తగా 5,695 కేసులు -ఇక జీహెచ్ఎంసీలో ఇంటింటి సర్వేతెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదరకంగా కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించినా, ఆదివారం సెలవు దినం టెస్టులు తగ్గడంవల్ల… Read More
ఇంట్లోనే ఉండి కోవిడ్ను జయించడమెలా.. ఇవిగో టిప్స్..!కరోనావైరస్ ఏ స్థాయిలో విజృభిస్తుందో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ నగరం… Read More
భారత్ లోకరోనా ఉధృతి : గత 24 గంటల్లో 3,68,147 కొత్త కేసులు,3417 మరణాలుభారతదేశంలో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.నిత్యం కరోనా బారిన పడుతున్నవారితో ఆసుపత్రులలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మొన్న భారతదేశం రోజువారీ… Read More
తుస్సుమనిపించిన బిగ్ షాట్స్..టార్చ్బేరర్స్: తొలి అడుగులోనే పల్టీ: లిస్ట్ పెద్దదేచెన్నై: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. రాజెవరో..బంటెవరో తేలిపోయింది. అధికార పగ్గాలను అందు… Read More
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్, పార్టీలేదు బొక్కా లేదు, ఉమా..సిఐడీ ముందు బొంకావా ?లేదా ? సాయిరెడ్డి వ్యంగ్యంవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, కేఏ పాల్,దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. కేఏ పాల్ ను చంద్రబాబుకు శిష్యుడు అంటూ,గురువును మించి డ… Read More
0 comments:
Post a Comment