న్యూఢిల్లీ: చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను కూడా ప్రకటించిన తరువాత.. ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. న్యూఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉండగా.. శనివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H0wNmu
Tuesday, March 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment