ఢిల్లీ : భారత్ లో తయారైన మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆది నుంచి రాళ్ల దెబ్బలు తింటోంది. ఢిల్లీ - వారణాసి మధ్య నడిచే ఈ ఇంజన్లెస్ ట్రైన్ ఫిబ్రవరి14న ప్రారంభం కాగా.. నెలన్నర వ్యవధిలోనే ఆకతాయిలు పలుమార్లు రాళ్ల దాడులు చేశారు. 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HO4Bmx
ఆకతాయిలారా బహుపరాక్! వందే భారత్ రక్షణకు స్పెషల్ టీమ్స్
Related Posts:
మదర్స్ డే రోజు ఆ తల్లికి అపూర్వ కానుక.. ఆశలు వదిలేసుకున్న 32 ఏళ్ల తర్వాత..చైనాలో చిన్నతనంలోనే కిడ్నాప్కు గురైన ఓ వ్యక్తి 32 ఏళ్ల తర్వాత తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. కిడ్నాప్కు గురైన కొడుకు ఆచూకీ కోసం ఆ తల్లిదండ్… Read More
అన్ని వర్గాల వారికి సీఎం జగన్ ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావు : విష్ణు కుమార్ రాజుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస షాకులు ఇస్తున్నారని , కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా సామాన్యులకు ఆయన ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావని బీజేపీ నేత విష్ణు … Read More
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ప్రభుత్వంపై భగ్గుమంటున్న గ్రామస్తులు...విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు మంగళవారం(మే 19) ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం… Read More
Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !చెన్నై/దిండుగల్: దేశం మొత్తం ఒకపక్క కరోనా వైరస్ తో, మరోపక్క లాక్ డౌన్ సమస్యలతో సతమతం అవుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడ… Read More
జనసంద్రాన్ని తలపించిన బాంద్రా రైల్వే స్టేషన్: సొంతూరు చేరేందుకు బీహారీ కూలీల పాట్లుముంబై: వలస కూలీలను తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను, రాష్ట్రాలు బస్సులను నడుపుతున్నప్పటికీ వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. వేల సంఖ్యలో ఇతర రాష్ట్… Read More
0 comments:
Post a Comment