Sunday, March 24, 2019

ఆకతాయిలారా బహుపరాక్! వందే భారత్ రక్షణకు స్పెషల్ టీమ్స్

ఢిల్లీ : భారత్ లో తయారైన మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆది నుంచి రాళ్ల దెబ్బలు తింటోంది. ఢిల్లీ - వారణాసి మధ్య నడిచే ఈ ఇంజన్‌లెస్ ట్రైన్ ఫిబ్రవరి14న ప్రారంభం కాగా.. నెలన్నర వ్యవధిలోనే ఆకతాయిలు పలుమార్లు రాళ్ల దాడులు చేశారు. 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HO4Bmx

Related Posts:

0 comments:

Post a Comment