గోరఖ్పూర్ : టెక్నాలజీ మనుషులకు ఎంతగా మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత పనులు చేయాలనుకుంటాం. ఒకరిపై ఆధారపడుకుండా కొన్ని పనులే సాధ్యమవుతాయి కానీ అన్ని పనులు సాధ్యం కావనేది చాలామంది తెలుసుకోరు. ఇలా ఒక్కరే ప్రయత్నం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే గోరఖ్పూర్లో జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటి... టెక్నాలజీ ప్రాణాలను ఎలా తీసింది... ?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HirLll
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment