ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వంలో హఠాత్తుగా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేయబోతున్న సమయంలో.. ఈ మార్పు చోటు చేసుకుంది. పర్చూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో మొదట దగ్గుబాటి హితేష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hf11SZ
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment