Saturday, March 2, 2019

జనసేన తరఫున ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేందుకు రైతులు, ఐటీ ఇంజినీర్ల ఉత్సాహం

అమరావతి: జనసేన వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి వివిధ వర్గాలు, విద్యావంతులు ఉత్సాహం చూపారని ఆ పార్టీ శుక్రవారం తెలిపింది. టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 80 శాతం మంది 50 సంవత్సరాలలోపు వయస్సులోని వారేనని పేర్కొన్నారు. రాజకీయాలలోకి కొత్తతరం రావాలన్న పవన్ కళ్యాణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZ82TQ

Related Posts:

0 comments:

Post a Comment