మంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్పై భారత్ ఎన్నిసార్లు దాడులు నిర్వహించింది... మనకు తెలిసినంతవరకు ఒకటి ఊడి సర్జికల్ స్ట్రైక్స్ రెండోది పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారచర్యల్లో భాగంగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు మాత్రమే. కానీ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో మూడుసార్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpRCe1
గత ఐదేళ్లలో పాక్పై జరిగింది రెండు కాదు... మూడు దాడులు: రాజ్నాథ్ సింగ్
Related Posts:
మెట్ల మార్గం ద్వారా తిరుమలకు రాహుల్...మార్గ మధ్యలో భక్తులకు పలకరింపుఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించను… Read More
కాంగ్రెస్ పార్టీలో చేరిక వార్తను ఖండించిన సర్జికల్ స్ట్రైక్ హీరో లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడాకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీమ్లోకి సర్జికల్ స్ట్రైక్స్ని లీడ్ చేసిన హీరో లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా జాయినైపోయారు అన్న వార్తను డిఎస్ హుడా ఖ… Read More
తెలంగాణ బడ్జెట్ .. లక్షా 82 వేల 17 కోట్లుకాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వారి కుటుం… Read More
పుల్వామా దాడి: పాకిస్తాన్పై భారీ యాక్షన్కు భారత్ ప్లాన్?: రాజ్నాథ్ పెద్ద హింట్న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన భారత్ వరుసగా చర్యలు తీసుకుంటోది. రోజుకో షాక్ అన్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్… Read More
పుల్వామా దాడిని ఖండించిన చైనా .. యూఎన్ఎస్సీ సభ్య దేశాల ఒత్తిడితో మారిన వైఖరిఐక్యరాజ్యసమితి: డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన … Read More
0 comments:
Post a Comment