Monday, March 4, 2019

సర్పంచ్ లకు ఎర్రబెల్లి వార్నింగ్ ... మరుగుదొడ్డి లేకుంటే వేటు వేస్తామన్న పంచాయితీరాజ్ శాఖామంత్రి

సుదీర్ఘ నిరీక్షణ తరువాత తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖామాత్యులుగా అవకాశం దక్కించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు తన మార్క్ పాలన చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ గ్రామాన, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణం విషయంలో సర్పంచ్ లదే బాధ్యతని ఆయన తేల్చి చెప్పారు. ఇంటింటికి మరుగుదొడ్లు లేకుంటే సంబంధిత గ్రామ సర్పంచ్ దే బాధ్యత అని చెప్పిన మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NI5pKK

Related Posts:

0 comments:

Post a Comment