అమరావతిః రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇన్నాళ్ల పాటు నాన్చుడు ధోరణిని ప్రదర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్వాది పార్టీతో పొత్తు, సీట్ల సర్దుబాటు తరువాతే ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FhULaF
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment