హిందూపురం: తన నామినేషన్ను అడ్డుకునేందుకు మంత్రి పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డిలు విశ్వప్రయత్నం చేశారని హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. న్యాయం కోసం హైకోర్టును తాను ఆశ్రయించినట్లు చెప్పిన మాధవ్... కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిదని అన్నారు. తన వీఆర్ఎస్ ఆమోదం పొందకుండా చాలా ప్రయత్నాలే తెరచాటున జరిగాయని మాధవ్ ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzA65Q
కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిది.. బీసీలను చంద్రబాబు మోసం చేస్తున్నారు: పోలీస్ మాధవ్
Related Posts:
ఈ-సిగరెట్లే కాదు... ఇక్కడ అన్ని పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించండిఈ- సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని స్వాగతించింది గోవా కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా.అంతే… Read More
క్షమించండి.. హౌడీ మోడీకి హజరుకాలేకపోతున్నాను : తులసీ గబ్బర్డ్మరో రెండు రోజుల్లో అమేరికాలో అతిపెద్ద సభ జరగబోతుంది. అమేరికాలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రవాస భారతీయులు సుమారు 50వేల మందితో హౌది,మోడీ సభను ఏర్పాటు … Read More
వీడియో: కోడెల ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారని అనుకున్నా: దరిద్రాలన్నీ నెత్తి మీద పడ్డాయ్!అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఉదంతంపై అదే పార్టీకి చెందిన నాయకుడు, మాజీమంత్రి … Read More
ఏం తమాషాలా?: గ్రామ సచివాలయం పరీక్షల వెనుక భారీ కుంభకోణం: చంద్రబాబు, నారా లోకేష్ అటాక్!అమరావతి: గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్… Read More
కోడెల మృతి కేసులో కొత్త మలుపు!: 'పిరికివాడు కాదు.. ఏదో మిస్టరీ ఉంది'హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అన… Read More
0 comments:
Post a Comment