హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెరాసలోకి వలసలు ఆగడం లేదు. ఆదివారం మరో కీలక నేత కారు ఎక్కారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతామని చెప్పారు. వారితో పాటు కీలక నేతలు కూడా అధికార పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆరెపల్లి మోహన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ObvCBF
ఆగని వలసలు, టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత: పార్టీలో సముచిత గౌరవంపై కేటీఆర్ హామీ
Related Posts:
ప్రసన్నాంజనేయం అదే నామధ్యేయం: హనుమాన్ జయంతి విశిష్టత.. అంజనాదేవికి శాపం ఏంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Lockdown: తాగుబోతుల సంఘం జిందాబాద్, ఫెక్సీలు, బ్యానర్లు వైరల్, రోజుకు 500 మందికి, టోకన్లు !చెన్నై/ మదురై: తమిళనాడులో మద్యం విక్రయించడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ రాష్ట్రంలోని తాగుబోతులు పండగ చేసుకుంటున్నారు. మద్యం విక్రయించ… Read More
వలస కూలీలపై ఏపీ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలుఅమరావతి: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఆదే… Read More
ఏపీలో వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వారికి స్పెషల్ పాసులు జారీకి గ్రీన్ సిగ్నల్కరోనా లాక్ డౌన్ కారణంగా మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో కరోనా ప్రభావం తగ్గుతుందని… Read More
జగన్ కోటరీలో కొత్త అడ్వైజర్... ఆ సాయానికి ప్రతిఫలంగా.. వైసీపీ ఇమేజ్ పెంచే బాధ్యత ఆయనకే..!ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమచారం. తన తండ్రి వైయస… Read More
0 comments:
Post a Comment