ఏపిలో ఓట్ల తొలిగింపు దరఖాస్తుల వ్యవహారం తారా స్థాయి కి చేరింది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్ల తొలిగింపు దరఖాస్తులు ఎన్నికల సంఘానికి చేరుతున్నాయి. ఏపిలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం 8.72 లక్షల ఫారం-7 దరఖా స్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వైయస్ వివేకానందరెడ్డి ఓటు తొలిగింపుకు దరఖాస్తు రాగా..ఇప్పుడు ఏకంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C7a1W6
ఎమ్మెల్యే ఓటుకు ఎసరు : ఏపిలో 8.72 లక్షల ఫారం-7లు : ఎవరికి నష్టం కలిగేను..!
Related Posts:
తెలంగాణాలో కరోనా పంజా ... 24 గంటల్లో 1,097 కొత్త కరోనా కేసులు , 6 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాష్ట్… Read More
తొలిసారి బస్తర్ అడవుల్లోకి అమిత్ షా -ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ స్థలి వద్ద జవాన్లకు నివాళి -హైఅలర్ట్ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన భీకరదాడితో దేశమంతా నివ్వెరపోయింది. సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టెర్రాం(బీజాప… Read More
పవన్ మెడకు పులివెందుల ఉచ్చు -జగన్ ఇలాకాలో జనసేనానిపై పోలీసులకు ఫిర్యాదు -మున్సిపల్ కార్యవర్గం ఫైర్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కడప జిల్లా పులివెందులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై … Read More
escape: విద్యార్థిని గ్యాంగ్ రేప్, పోలీసు రివాల్వర్ లాక్కొని హంగామా, కాల్చిపారేస్తే, పోటుగాడు!మీరట్: విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఆమె ప్రాణాలు పోవడానికి కారణం అయిన కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టు ముందు హా… Read More
వన్ స్ట్రైక్..ఆన్ స్ట్రైక్: పాకిస్తాన్, చైనాలకు జాయింట్గా షాకిచ్చిన బారత్: సైనిక్ స్కూల్ స్టూడెంట్న్యూఢిల్లీ: తరచూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమౌతోన్న పాకిస్తాన్, చైనాలకు భారత్ జాయింట్గా షాకిచ్చింది. అటు లఢక్ వైపు వాస్తవాధీన రేఖ, ఇటు జమ్మూ కాశ్మ… Read More
0 comments:
Post a Comment