యాదాద్రి భువనగిరి : లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు ఆలయ అధికారులు. కనివినీ ఎరుగనిరీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి, యాదాద్రి ప్రతిష్ట మరింత పెంచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈవో గీత, అనువంశిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3XDue
8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలు
Related Posts:
జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగానికి సంబంధించి జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థలకు మంగళంపాడుతూ ఈ మేర… Read More
Illegal affair: పెళ్లికి ముందే మస్త్ మజా, జల్సా, ప్రియురాలిని, కొడుకుని 30 ముక్కలు చేసి!చెన్నై/ సేలం/ తేని: పెళ్లికి ముందే ఆమెకు ప్రియుడు ఉన్నాడు. పెళ్లికి ముందు ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అత్తార… Read More
గాలిలో విమానం, ఎమర్జెన్సీ డోరు తెరిచే ప్రయత్నం -ఢిల్లీ-వారణాసి స్పైస్ జెట్ ఫ్లైట్లో ప్రయాణికుడి దుశ్చర్యవేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా ఓ ప్రయాణికుడు చేసిన దుశ్చర్య కలకలం రేపింది. విమానం గాలిలో ఉండగా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచేందుకు ప్రయత్… Read More
వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మరింత వెనక్కి: ఏడాది తరువాతే: జాప్యానికి కారణాలివేఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్.. కొత్త జిల్లాల ఏర్పాటు. ఈ ప్రక్రియ మరింత జాప్యం కానుంది. కనీసం ఇం… Read More
షాకింగ్: మట్టల ఆదివారం నాడు చర్చి వద్ద ఆత్మాహుతి దాడి -ఇండోనేషియాలో టెర్రరిస్టుల ఘాతుకం -భారీగా బాధితులుప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న ఇండోనేషియాలో మరోసారి చర్చిలు టార్గెట్ అయ్యాయి. ఈస్టర్ పవిత్ర వారం ప్రారంభదినమైన మట్టల ఆదివారం నాడు క్రైస్తవులే ల… Read More
0 comments:
Post a Comment