న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎఫ్ 16 విమానాలతో మన సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. కానీ మిగ్ 21 జెట్ విమానాలతో భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ObvTVd
పుల్వామా దాడి తర్వాత పాక్ సమీపంలో 70కి పైగా వార్షిప్స్: ఐఎన్ఎస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు సహా..
Related Posts:
చంద్రం .. మీ కుట్ర విఫలం .. వైఎస్సార్ ఆసరా సఫలం : విజయసాయి ఫైర్తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల డ్వాక్రా రుణాలను… Read More
మాజీ నేవీ అధికారిపై దాడి... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్... శివసేన సర్కార్లో భద్రత లేదనిఅటు కంగనాతో వివాదం సమసిపోకముందే మరో వివాదం శివసేనను చుట్టుముట్టింది. మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుత… Read More
కి.మీ లెక్కన ఒప్పందం జరిగాకే ఏపీతో చర్చలు: తేల్చిచెప్పిన మంత్రి పువ్వాడ అజయ్..ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా కనిపించడం లేదు. వాస్తవానికి సోమవారం రవాణాశాఖ మంత్రుల సమావేశం ఉంది. భేటీ తర్వాత బస్సు సర్వీసుల పునరుద… Read More
ఎన్ని గుళ్ళు తిరిగినా చంద్రబాబు పాపాలు పోవు : మంత్రి వెల్లంపల్లి మండిపాటుతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎ… Read More
సిద్దాంతాలు, విధానాలు లేవా..?: అంతర్వేది ఘటన నిరసనలపై మంత్రి బొత్స ఫైర్..విపక్షాలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆందోళన చేసిన వారిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు కోరడం ఏంట… Read More
0 comments:
Post a Comment