పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆఫ్రికాలో కిన్టాంపోలో ప్రమాదవశాత్తు రెండు బస్సులు డీకోన్నాయి.దీంతో దాదాపు 60 మంది ప్రయాణికులు మృతి చెందారు.కాగా మరి కొంతమందికి తీవ్రగాయలపాలయ్యారు. రెండు బస్సుల్లో కలిపి సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం ,ప్రమాదం జరిగిన వెంటనే ఓ బస్సులో మంటలు చెలరేగడంతో ఈ మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fuc090
పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో రోడ్డు ప్రమాదం 60 మంది మృతి
Related Posts:
ఉత్తమ్ పై రాహుల్ ప్రభావం..! గౌరవంగా తప్పుకుని హుందాగా వ్యవహరించాలని సీనియర్ల ఉత్తమ సలహా..!!హైదరాబాద్: టీపిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సహచరుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో బలోపేతం అవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం, ప్రత్య… Read More
ప్రధాని మోడీ 150 కి.మీ పాదయాత్ర... అక్టోబరు 2న ప్రారంభంజాతిపిత మహాత్మ గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడి నిర్ణయించారు. ఈ సంధర్భంగా నెల రోజుల పాటు 150 కిలోమీటర్ల మేర పాద… Read More
ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు... చివరకు ఏం చేశాడో తెలుసా...?హైదరాబాద్లోని చైతన్యపురి ప్రాంతంలో మరో దారుణం జరిగింది. తన ప్రియురాలిని గోంతు కోసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశాడు ప్రియుడు. అనంతరం తాను కూడ గోంతుకోస… Read More
ఆ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర కూడా సమాధానం లేదట ..ఆ ప్రశ్న ఏంటో తెలుసా ?ఏపీ మాజీ సీఎం అనంతపురం పర్యటన సందర్భంగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ఒక ప్రశ్నకు సమాధానం లేదని ఆయన చెప్పారు. అసలు సమాధానమే లేని ప్రశ్న … Read More
పోలీసుల ఎదుటే దళిత యువకుడు హత్య... కారణం ఇదే..!అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం జరిగింది. పోలీసుల ఎదుటే దళిత యువకుడిని అతని సొంత బావలే అతికిరాతకంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన అహ్మదాబాదులోని వార్మర్ గ్ర… Read More
0 comments:
Post a Comment