Saturday, March 2, 2019

లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం .. 6 నుంచి టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలు

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి దూకుడు మీదున్న టీఆర్ఎస్ పార్టీ .. మెజార్టీ పార్లమెంట్ సీట్లపై కన్నేసింది. ఎంఐఎంతో కలిసి మొత్తం 17 సీట్లు గెలిస్తే ... కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తోన్నారు. ఇందుకోసం ఇప్పటికే వ్యుహరచన చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UnyltG

0 comments:

Post a Comment