అమరావతిః ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్ సీపీలోకి వలస వచ్చే నాయకుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సందడిగా మారింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి దాసరి జైరమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Utmpa9
వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థులు వీరేనా?..21 స్థానాలపై స్పష్టత
Related Posts:
Saudi Arabia: ఉమ్రా యాత్రీకులకు గుడ్న్యూస్: 18 నెలల తరువాతరియాద్: కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు రోజులు, నెలల తరబడి మూతపడ్డాయి. వాటిని సందర్శించడానికి వచ్చే భక్… Read More
జగన్, రఘురామ పోరుతో కేంద్రం ట్విస్ట్ లు-సీబీఐ కేంద్రంగా-బీజేపీపై పోరు వెనుక ?ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సాగిస్తున్న పోరు పతాకస్దాయికి చేర… Read More
శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది..ఎలాంటి వ్రతాలు చేయాలి..? శ్రావణమాసం… Read More
కరోనా..కంట్రోల్: ఆ రెండు రాష్ట్రాల్లోనే కలవరం: అక్కడ వీకెండ్ లాక్డౌన్స్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో తగ్గుదల స్థిరంగా కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధ… Read More
ప్రధాని మోడీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశం: వ్లాదిమీర్ పుతిన్ హాజరు, పాక్కు షాక్న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సముద్ర భద్రత అంశంపై చర్చలో రష్యా అధ్యక్షుడు … Read More
0 comments:
Post a Comment