ఏపిలో 2009 లో ఎస్టీ నియోజకవర్గం గా రూపాంతరం చెందింది అరకు. విజయనగరం-తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కలిపి అరకు ఎస్టీ నియోజకవర్గం గా ఏర్పడింది. పూర్వం పార్వతీపురం లోక్సభ నియోజకవర్గం 1957 లో ప్రారంభమై ప్రధానంగా శత్రుచర్ల-వైరిచర్ల గిరిజన రాజ వంశీకుల మధ్య ప్రధానంగా పోటీ ఉండేది. ఇక, సీనియర్ రాజకీ య నేతలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OAiINH
లోకసభ ఎన్నికలు 2019: అరకు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
‘స్పుత్నిక్-వీ’తో యాంటీబాడీలు ఉత్పత్తి - లాన్సెట్ జర్నల్ వెల్లడి - విమర్శకుల సమాధానమన్న రష్యాప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ గా రికార్డులకెక్కిన రష్యా తయారీ ‘స్పుత్నిక్-వీ'పై మిగతా దేశాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా దానిక… Read More
కరోనా రిపోర్ట్ కంపల్సరీ: లేదంటే నో, ఎమ్మెల్యే పీఏలకు నో పర్మిషన్: అసెంబ్లీ సెషన్పై స్పీకర్కరోనా వైరస్ వల్ల అన్నీ వ్యవస్థలు స్తంభించిపోయాయి. అత్యవసరం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకొస్తున్నారు. అయితే సోమవారం (7వ తేదీ) నుంచి తెలంగాణ అస… Read More
చైనాతో విభేధాలపై కేంద్రం ప్రకటన - సంక్షోభం ముదిరింది - చర్చలకే ప్రాధాన్యం: ఫారిన్ సెక్రటరీ ష్రింగ్లగడిచిన నాలుగు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. చైనాతో విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అనూహ్య ప్రకటన చేసింది. డ్ర… Read More
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ 18న ప్రారంభం.. గడ్కరీ వస్తారంటూ కేశినేని నాని ట్వీట్...విజయవాడ కనకదుర్గ ప్లై ఓవర్ ప్రారంభోత్సవం తేదీ మరోసారి ఖరారయ్యింది. ఈ నెల 18వ తేదీన ఫ్లై ఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రా… Read More
రష్యాలో చైనాకు షాకిచ్చిన రాజ్నాథ్ సింగ్: నమ్మకం, సహకారం ఉండాలంటూ చురకలుమాస్కో/న్యూడిల్లీ: రష్యాలో జరిగిన షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) వేదికగా చైనాకు గట్టి షాకిచ్చారు భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. &nb… Read More
0 comments:
Post a Comment