హైదరాబాద్ : మరో 13 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1ktcE
మిగిలింది మరో 13 రోజులే : ఏడాది ముందు విడిపోయినట్టు చంద్రబాబు, పార్ట్నర్ పవన్ బిల్డప్
Related Posts:
కరోనా భయం వద్దు కానీ, ‘వారియర్స్’కు కేసీఆర్ తీపికబురు, రోగులకు వైద్యంలో రాజీలేదుహైదరాబాద్: కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే, అజాగ్రత్త కూడా మంచిది కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ర… Read More
నాన్నా నీకు కరోనా నెగిటివ్ అని అరిచిన కొడుకు ..పాజిటివ్ అనుకుని భయంతో తండ్రి మృతితన తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చింది అని సంతోషంగా ఒక కొడుకు చేసిన పని ఆ తండ్రి ప్రాణం తీసింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో జరిగిన సంఘటనలో ఎంతో సంతోషం… Read More
కోటికి ఎగతాళా ? అప్పట్లో చంద్రబాబు ఇచ్చిందెంత ? సజ్జల సూటి ప్రశ్న...ఏపీలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ఇది ఏపీ చరిత్రలోనే రి… Read More
కరోనా విషయంలో ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కరోనా హాట్ స్పాట్ గా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో హైదరా… Read More
Coronavirus: ఢాం....ఢాం అని కొడుకు పెళ్లి చేసిన ఎమ్మెల్యే, కట్నంగా కరోనాను తెచ్చుకున్నాడు, పాపం !బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ఎప్పుడు ఏ చేదువార్త వినాలో అని ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల కొడుకు పెళ్లి ఢాం.. ఢాం... అంటూ ఆర్బాటంగ… Read More
0 comments:
Post a Comment