హైదరాబాద్ : మరో 13 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UevO8x
మిగిలింది మరో 13 రోజులే : ఏడాది ముందు విడిపోయినట్టు చంద్రబాబు, పార్ట్నర్ పవన్ బిల్డప్
Related Posts:
గాజువాకలో మటన్ వ్యాపారికి కరోనా .. మటన్ కొన్న వారి కోసం గాలింపుచైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఎప్పుడు, ఎవరు కరోనా బాధితులుగా మారతారో అర్ధం కాని పరిస్థితి అందర్నీ టెన్షన్ పెడు… Read More
Fake Alert : ఆరోగ్య సేతుపై 'నిఘా' అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రంకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో బాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను గుర్తించడంతో పాటు.. పా… Read More
23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, గచ్చిబౌలీలో ఆస్పత్రిహైదరాబాద్: మహబూబ్నగర్లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనావైరస్ సోకినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్… Read More
Fact Chek:కరోనాపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలిస్తే చర్యలు ఉంటాయా..?న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కరోనావైరస్తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుల… Read More
కరోనా షాకింగ్: ఒక్కరితో 406 మందికి వైరస్.. ఇకపై ‘కంటైన్మెంట్’తోనే కట్టడి.. కేంద్రం కీలక ప్రకటనప్రపంచమంతటా కరోనా విజృంభణ కొనసాగుతూనేఉంది. మంగళవారం సాయంత్రానికి అన్ని దేశాల్లో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 1.4లకు చేరువకాగా, అందులో 76వేల మంది చనిపోయా… Read More
0 comments:
Post a Comment