కోల్కతా: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా గట్టిగా పోరాడుతున్న తృణమూల్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2019 లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలున్నాయి. అయితే ఈ సారి దీదీ 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చారు. వారికి టికెట్ నిరాకరించారు. అయితే ఈ సారి మమతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVJsfF
బెంగాల్లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాకిచ్చిన మమతా ...టీఎంసీ అభ్యర్థుల జాబితా ఇదే..!
Related Posts:
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు..వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి...రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం ఎండ, రాత్రిపూట వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉద… Read More
మోడీ అన్నారు ఆమెకు అహంకారం .. బాబు చెప్పారు ఆమె బెంగాల్ టైగర్దేశంలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ప్రధాని నరేంద్రమోడీకి ఈ సారి చెక్ పెట్టాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తుంటే , మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామ… Read More
16న ఎంసెట్ ఫలితాలు : పది ఫలితాలు 13న : తుది కసరత్తు..!ఏపీలో కీలక పరీక్షా ఫలితాల విడుదలకు తుది కసరత్తు కొనసాగుతోంది. పదో తరగతి...ఎంసెట్ ఫలితాల విడదుల కోసం ముహూర్తాలను ప్రాధమికంగా నిర్ణయిం… Read More
ప్రగతిభవన్ లో కోడ్ సమయంలో ఎలాంటి పార్టీ సమావేశాలు జరగలేదట .. సిఈఓ రజత్ కుమార్ మాటఎన్నికల సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు తెలంగాణా ఎన్నికల ప్రదానాధికారి రజత్ కుమార్ .… Read More
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ! ప్రియుడితో గొడవపడి ప్రియురాలి ఆత్మహత్య!హైదరాబాద్ : ప్రేమ గుడ్డిదంటారు. దానికి కులం, మతం, వయోబేధంలేదని అంటారు. సంగీత ముఖర్జీ, లోకేశ్ది అలాంటి కథే. వయసు అంతరం ఉన్నా.. ఫేస్బుక్ వారిలో ప్రేమ… Read More
0 comments:
Post a Comment