Wednesday, March 13, 2019

బెంగాల్‌లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాకిచ్చిన మమతా ...టీఎంసీ అభ్యర్థుల జాబితా ఇదే..!

కోల్‌కతా: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా గట్టిగా పోరాడుతున్న తృణమూల్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2019 లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే ఈ సారి దీదీ 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చారు. వారికి టికెట్ నిరాకరించారు. అయితే ఈ సారి మమతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVJsfF

0 comments:

Post a Comment