బాగ్దాద్ : ఇరాక్లో పడవ బోల్తా విషాదం నింపింది. నిన్న మోసుల్లోని టిగ్రి నదిలో ఈ ఘటన జరిగింది. పడవ ప్రమాదంలో 100 మంది మృతిచెందారు. వీరిలో 19 మంది చిన్నారులు ఉన్నారు. మరో 55 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. పడవ ప్రయాణించే సమయంలో అందులో 200 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. పడవ ప్రమాదంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsSwS3
వేడుకల కోసం వెళ్తుండగా విషాదం : ఇరాక్లో పడవ బోల్తా, 100 మంది మృతి ?
Related Posts:
మే 31 వరకూ అక్కడ లాక్డౌన్ పొడిగింపు: చేయి దాటిపోయినట్టే: రోజూ వందల్లో పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల మూడోదశ లాక్డౌన్ ఆదివారం నాటితో ముగి… Read More
రెడ్లైట్ చూడనిదే గొంతు దిగదంటూ.. బాబుకు విజయసాయి, జగన్కు పద్మశ్రీ.. రాజన్న రాజ్యంపై కౌంటర్లు..ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులతోపాటు వైరస్ వ్యాప్తిపై రాజకీయ విమర్శలూ పెరిగాయి. చంద్రబాబు లూటీచేసి వదిలేసిన రాష్ట్రాన్ని.. సీఎం జగన్ కోలుకునేలా… Read More
తిరుమల శ్రీవారి ఆలయం క్యూలైన్లలో భారీ మార్పులు: భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..తిరుపతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఆలయాలు మూతపడ్… Read More
ఆగని మృత్యు ఘోష.. కంటతడి పెట్టించేలా.. మరో వలస కార్మికుడి మృతి..ఎంత గోస.. ఎంత దు:ఖం.. ఎంత దయనీయం.. వేల కి.మీ కాలినడకన సాగిపోతున్న వలస కూలీ పాదాల రక్తపు మరకలు ఈ దేశ ముఖచిత్రంపై నుంచి ఎన్నటికీ తుడిచేయలేనివి. కరోనా లా… Read More
Fact Check:రహదారులపై పిచికారి చేస్తున్న క్రిమిసంహారక మందు వైరస్ను చంపేస్తుందా..?జెనీవా: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయ దేశ ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ముందుగా వ్యక్తిగత పరిశుభ్రత ఆ తర్వాత… Read More
0 comments:
Post a Comment