ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనా? అంటే అవుననే అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేసిన ఎన్ఐఏ.. పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ధృవీకరించింది. ఆ మేరకు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు ఎన్ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్ తో పాటు మరో నలుగురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడిలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iz6QMk
పుల్వామా ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనా? NIA ఏమంటోంది?
Related Posts:
NEET-2020 Exam:నీట్ దరఖాస్తు గడువును పొడిగించిన నిర్వాహకులు..కొత్త తేదీ ఇదే..!న్యూఢిల్లీ: నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరితేదీని పొడిగిస్తూ హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం నీట్-20… Read More
క్యాపిటల్ వార్ .. జగన్ ను హెచ్చరించిన దేవినేని ఉమ.. నిరసన దీక్ష విరమణ..ఏపీలో రాజధానిపై కొనసాగుతున్న రగడ ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది. హై పవర్ కమిటీ వేసి రాజధానిపై తుది ప్రకటన వాయిదా వేసినప్పటికీ రాజధాని గ్రామాల్లో రైతుల ఆం… Read More
సీఎం జగన్ అమరావతిని చంపేయాలని చూస్తున్నారు, ‘పిచ్చి కుక్క’ కథ చెప్పిన చంద్రబాబుఆంధ్రప్రదేశ్లోని అన్నీ ప్రాంతాలకు అనువైన ప్రాంతం రాజధానిగా ఉండాలని అమరావతిని ఎంపికచేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. 13 జిల్లాల్లోని 175 నియో… Read More
6 ఏళ్ల బాలుడు కిడ్నాప్, రేప్ చేసి చంపేసిన సైకో, గతంలో 60 ఏళ్ల వృద్దురాలిపై రేప్, కోపంగా చూశాడని!చెన్నై: ఇంటి ముందు సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. బాలుడి మృతదేహానికి పోస్… Read More
మరోసారి వార్తల్లోకి జామియా యూనివర్శిటీ: కీలక మార్పు: ప్రొ-వైస్ ఛాన్సలర్ నియామకం..!న్యూఢిల్లీ: జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన సందర్భంగా కొద్ది రోజుల కిందట దే… Read More
0 comments:
Post a Comment