Sunday, February 10, 2019

ఓటుకు నోటు కేసుతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు: బాబుపై బీజేపీ

గుంటూరు: గుంటూరు సభలో బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఐవీఆర్ కృష్ణారావు మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjlKo8

Related Posts:

0 comments:

Post a Comment