వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు కేసీఆర్. అవసరమైతే కలప స్మగర్లపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు. కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో కలప స్మగ్లర్ల డొంక కదులుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CY8m4U
కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?
Related Posts:
గడ్కరీ ని ప్రశంసిస్తూ.. మోదీ, అమిత్ షా ని విమర్శిస్తున్న చంద్రబాబు..! అసలు వ్యూహం ఏంటి..?హైదరాబాద్ : పటిష్టమైన పాలనా వ్యవస్థను కకావికలం చేయాలంటే మొదట శత్రు దుర్బేద్యం లాంటి కోటలోకి ప్రవేశించాలి. తర్వాత కోటలోని తటస్థ వ్యక్… Read More
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ.. ఏపీ పోలీసుల సంచలన నిర్ణయంప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు కేసు బదిలీ చేస్తూ.. ఏపీ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. రెండు రాష… Read More
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ప్రక్రియపై సుప్రీం సీరియస్ వ్యాఖ్యలుజాతీయ పౌరసత్వ పట్టికకు సంబంధించి కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అసలు కేంద్రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అంటూ ఆగ్రహం … Read More
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయంచీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు (బుధవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో… Read More
గాంధీని మళ్లీ చంపిన పూజాపాండే అరెస్టుజాతిపిత మహాత్మాగాంధీని ఎలాగైతే నాథూరాంగాడ్సే హత్య చేశాడో... నాటి ఘటనను తిరిగి గుర్తు చేసి అదేపద్ధతిలో మహాత్ముడి ఫోటోను గన్తో కాల్చిన అఖిలభారత హిందూ మ… Read More
0 comments:
Post a Comment