ఢిల్లీ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేశారు అధికారులు. సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GJrbgn
Monday, February 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment