పూణే: పశ్చిమ బెంగాల్లో తలపెట్టిన రథయాత్ర కేవలం మమతా సర్కారు నుంచి ఆదేశాలు రావడంతోనే రద్దయ్యిదని... అక్కడేదో మతకల్లోలాలు జరుగుతాయని కాదని మండిపడ్డారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. మహారాష్ట్ర పూణేలో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన మమత సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఓ జాతీయ ఛానెల్ ప్రచురించిన స్టింగ్ ఆపరేషన్ ప్రకారం బెంగాల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SLrtsU
ఆమె ఆదేశాల మేరకే రథయాత్ర అడ్డుకున్నారు: నిప్పులు చెరిగిన అమిత్ షా
Related Posts:
బంపరాఫర్: బికినీ ఎయిర్లైన్స్లో టికెట్ ధర రూ.9..ఎంచక్కా ఎంజాయ్ చేయండిన్యూఢిల్లీ: వియత్నాం లోబడ్జెట్ విమానయాన సంస్థ వియెట్జెట్ తమ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో భారత్కు రెండు డైరెక్ట్ ఫ్లయిట్… Read More
దొనకొండలో వైసిపి రియల్ వ్యాపారం..! అందుకే రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారన్న వేదవ్యాస్..!!అమరావతి/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయాలని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డ… Read More
చిదంబరం ఇంటిముదు హైడ్రామా, గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు..అరెస్ట్కు సిద్దంకేంద్రమాజీ పి. చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటి గేటు వేయడంతో అధికారులు మరి గోడదూకి వె… Read More
క్వైట్&డిటర్మైన్డ్ ఆఫీసర్: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి ఎవరో తెలుసా?న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్ట… Read More
ప్రేమికురాలిగా మారిన భార్య... ! మతిమరుపుకు ముందు ఓసారి, తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్న ప్రియుడు...!ఒక మనిషిని రెండు సార్లు పెళ్లి చేసుకోవడం మనకు తెలిసి సినిమాల్లోనే సాధ్యం అవుతోంది. ఎందుకంటే ఎదో కారణాలతో విడిపోవడం, లేదా మతిమరుపుతో ఇళ్లు విడిచి వెళ్ల… Read More
0 comments:
Post a Comment