తను బ్యాంకులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ బ్యాంకులను డబ్బులు స్వీకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించడంలేదని రివర్స్ అటాక్కు దిగాడు ఆర్థిక నేరగాడైన విజయ్ మాల్యా. తన ట్వీట్స్తో ప్రధానికే నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రసంగిస్తూ మాల్యా ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో మాల్యా ట్వీట్ల ద్వారా ఎదురు ప్రశ్నలు వేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SP69CE
డబ్బులు చెల్లిస్తా మహాప్రభో అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు: ప్రధానికి మాల్యా సూటి ప్రశ్న
Related Posts:
మండలి రద్దు తీర్మానం ఆమోదం.. వైసీపీ అనుకున్నదే చేసిందిఏపీలోని వైసీపీ సర్కార్ అనుకున్నదే చేసింది. శాసన మండలి రద్దు చేస్తుందని భావించిన విధంగానే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు పెద… Read More
అక్కడ బద్ద శత్రువులు, ఇక్కడ మాత్రం స్నేహహస్తం, కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ ఏకమైన టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టలేకపోయామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులైన ఆ రె… Read More
ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగంఅమరావతి: శాసనమండలికి ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం శాసనమండలి రద్దు తీ… Read More
గెలుపొందిన అభ్యర్థులకు ప్రలోభాలు..! టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి..!!హైదరాబద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ప్రధానంగా అధికార గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మద్య వివాద… Read More
కడుపునిండా నిధులిస్తాం.. కఠినంగా పనిచేయిస్తాం.. కొత్త పాలకవర్గాలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్తెలంగాణలో అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 43 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో … Read More
0 comments:
Post a Comment