లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వంను డిసైడ్ చేయడంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఆసక్తకరంగా మారాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పొత్తుతో వెళుతున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SJhsfB
ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్ను చేర్చుకుంటారా..?
Related Posts:
థియేటర్లలోనే కాదు .. వెబ్ సిరీస్లోనూ : మోదీ బయోపిక్ రిలీజ్పై ఈసీ స్టేన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నోరుజారిన నేతల ప్రచారంపై ఆంక్షలు విధించిన ఈసీ .. నేతలు, ఆయా పార్టీల ప్రచ… Read More
రైతులను దోచారు, దళితులను వేధించారు : ఎస్పీ, బీఎస్పీపై మోదీ విసుర్లులక్నో : ఉత్తరప్రదేశ్పై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తే .. కేంద్రంలో అధికారం సులభమనే ఆలోచనతో ప్రధాని మోదీ, రాహుల్ … Read More
ఎడారి గడ్డ పై ..కడప బిడ్డ విజయం : కష్టానికి ప్రతిఫలం వచ్చేదాకా: సౌదీలొ సీమ మహిళ వీర గాథ..కడప బిడ్డ..ఎడారి గడ్డ పైన మహిళా శక్తి చాటింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. తెలియని దేశంలో ఎవరో సూచన మేరకు పనికి చేరింది. రెండేళ్లు పని చేసిన… Read More
నాకు కాదు మోదీకి నిద్రపట్టడం లేదు : ప్రధాని కామెంట్లపై దీదీ గుస్సాకోల్ కతా : ప్రధాని మోదీ వ్యాఖ్యలను దీదీ మమత బెనర్జీ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ తర్వాత మమతకు నిద్రపట్టడం లేదని మోదీ వ్యాఖ్… Read More
ఇటు ఫ్యామిలీ, అటు ప్రొఫెషనల్ లైఫ్ : రోహిత్ మృతికి కారణం వివరించిన ఉజ్వల ?న్యూఢిల్లీ : రోహిత్ శేఖర్ తివారీ మృతి షాక్ కలిగించిందన్నారు ఆమె తల్లి ఉజ్వల. రోహిత్ మరణానికి వ్యక్తిగత జీవితమే కారణమని పేర్కొన్నారు. దీనికితోడు రాజకీయ… Read More
0 comments:
Post a Comment