Sunday, February 10, 2019

జయరాం హత్య వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరీ వీణ!?: శిఖాచౌదరికి అందని నోటీసులు!

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కానీ జయరాం సతీమణి పద్మశ్రీ హైదరాబాదులో ఫిర్యాదు చేయడం, శిఖా చౌదరి పాత్ర ఉందని ఆమె అనుమానాలు లేవనెత్తడం, మరోవైపు ఏపీ పోలీసులు శిఖ పాత్ర లేదని చెప్పడంతో కేసు కొలిక్కి రాలేదని అంటున్నారు. హైదరాబాద్ పోలీసుల విచారణ అనంతరం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MVCCBM

Related Posts:

0 comments:

Post a Comment