అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయన ప్రధానంగా జనసేన వైపు చూస్తున్నారని, అలాగే వైసీపీ వైపు కూడా చూస్తున్నారనే చర్చ సాగింది. ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్లతో అంతకుముందు ఆయనతో చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GtjfQc
Saturday, February 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment