అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయన ప్రధానంగా జనసేన వైపు చూస్తున్నారని, అలాగే వైసీపీ వైపు కూడా చూస్తున్నారనే చర్చ సాగింది. ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్లతో అంతకుముందు ఆయనతో చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GtjfQc
పార్టీ మారడం, వైసీపీలో చేరిన నేతలతో చర్చలపై తోట త్రిమూర్తులు ఏమన్నారంటే?
Related Posts:
బాల్థాకరేకు ఫడ్నవీస్ నివాళి: స్పూర్తి ప్రదాత అని పొడగ్తలు, పొత్తు పొడవకున్నా..శివసేన చీఫ్, దివంగత బాల్థాకరే వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. బాలాసాహెబ్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. బాల్ థాకరే త… Read More
ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్..వివాదం... . అసలు టేపులో ఏముంది...?కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేపుల వ్యవహారం చిలికి చిలికి గాలి వానాలా తాయారవుంతోంది. ఎన్నికల ఖర్చుల వివరాల కోసం జిల్లా కలెక్టర్ సర్పరాజ్ మరియు ఎంపీ … Read More
శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే.. ముందే ఓటమిని అంగీకరించిన సజిత్ ప్రేమదాస...శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓటమిని అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు … Read More
మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన సాఫ్ట్వేర్ ఉద్యోగినివీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎక్కడలేని స్వేచ్చ వచ్చిపడుతుంది. అయిదు రోజుల పాటు విపరీతంగా కష్టపడ్డామనే ఫీలింగ్లో ఉండే కొంతమంది ఉద్యోగులు … Read More
మరోసారి ప్రత్యేక హోదా నినాదం: అఖిపక్ష సమావేశంలో నినదించిన వైసీపీ : కేంద్రం ముందు వైసీపీ చిట్టా..!పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో..పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ … Read More
0 comments:
Post a Comment