Monday, February 25, 2019

ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళనకు శ్రీకారం .. నిర్లక్షం జబ్బుకు నిఘా వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల మరియు సిబ్బంది అలసత్వానికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ . ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ఆస్పత్రికి వచ్చి వెళ్లడాన్ని, ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యటాన్ని సీరియస్ గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సమయపాలన పాటించని వారిపై ఉక్కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GK4315

Related Posts:

0 comments:

Post a Comment