డెహ్రాడూన్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలో జవాన్ల స్వస్థలాల్లో విషాదఛాయలు అలముకుంటున్నాయి. ముష్కరుల దొంగ దెబ్బతో అమరులైన జవాన్లకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జవాన్ల పార్థివ దేహాలు క్రమక్రమంగా వారి స్వస్థలాలకు చేరుతున్నాయి. ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GL82d7
పుల్వామా ఉగ్రదాడి : కన్నీటిని దిగమింగి.. కన్నతండ్రికి సెల్యూట్
Related Posts:
యరపతినేని అక్రమ మైనింగ్ సీబీఐకు అప్పగింత: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వుల… Read More
సెంట్రల్ జైల్లో వీఐపీ సేవలు, నెలకు రూ. 8 లక్షలు, సిగరెట్ ప్యాకెట్ రూ. 15 వేలు!జైపూర్: రాజస్థాన్ లోని అజ్మర్ సెంట్రల్ జైలులో ఖైదీలు విలాసవంతమైన జీవితం (వీఐపీ సేవలు) అనుభవించడానికి నెలకు రూ. లక్షల్లో చెల్లిస్తున్నారని విచారణలో వెల… Read More
విషసర్పంతో రొమాన్స్.. ఏం జరిగిందో మీరే చూడండి (వీడియో)పాములతో ఆటలాడటం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ యువకుడు మాత్రం ఓ పెద్ద పాముతో ఆటలాడాడు. ఆ పాముకు విసిగిత్తిపోయే వరకు ఆటలాడాడు. దీంతో ఆ… Read More
దమ్ముంటే పట్టుకోండి, ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్, అవమానం, వీడియో వైరల్!బెంగళూరు: మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి, నా కారుకు ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవు, నేను వచ్చే తేదీ కూడా చెబుతాను, ఇదే నా చాలెంజ్ అని బెంగళూరు ట్రాఫిక్ ప… Read More
BSNL సత్తా చాటుతుందా: త్వరలో విస్తరించనున్న 4జీ సేవలు, ఆఫర్స్ కూడా..!న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తిరిగి టెలికాం రంగంలో పోటీ ఇచ్చేందుకు తయారవుతోంది. ఇప్పటి వరకు కేవలం 3జీ సేవలకే పరిమితమైన బీఎస్ఎన్ఎల… Read More
0 comments:
Post a Comment