Tuesday, February 19, 2019

ఆకాశంలో అగ్నిగోళాలుః ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొన్న యుద్ధ విమానాలు

బెంగ‌ళూరుః బెంగళూరులో ఏర్పాటైన ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ప‌రస్ప‌రం ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. మంట‌ల్లో చిక్కుకుపోయాయి. అగ్నిగోళాల్లా మారిపోయాయి. నిప్పులు చిమ్ముతూ నేల రాలిపోయాయి. చూస్తుండ‌గానే కుప్ప‌కూలిపోయాయి. ఈ ప్ర‌మాదంలో ఒక కో పైలెట్ దుర్మ‌రణం పాల‌య్యారు. మ‌రో ఇద్ద‌రు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DQnaTA

Related Posts:

0 comments:

Post a Comment