బెంగళూరుః బెంగళూరులో ఏర్పాటైన ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్లో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయాయి. అగ్నిగోళాల్లా మారిపోయాయి. నిప్పులు చిమ్ముతూ నేల రాలిపోయాయి. చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక కో పైలెట్ దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DQnaTA
ఆకాశంలో అగ్నిగోళాలుః ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొన్న యుద్ధ విమానాలు
Related Posts:
డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న వన్-ఇండియా: అల్లం నారాయణ, దేవులపల్లి అమర్హైదరాబాద్: డిజిటల్ మీడియా రంగంలో వన్ ఇండియా(తెలుగు)కు ప్రత్యేక స్థానం ఉందని, ఇదే వేగంతో వార్తలు అందించాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,… Read More
సుఖ పురుషులకు సొంపైన వార్త..! మసాజ్ చేసేందుకు ఇంటికే వచ్చిన యువతులు..! తర్వాత షాక్..!!ముంబాయి/హైదరాబాద్ : ఇది వందకు వంద శాతం రసిక రాజులకు రంజైన వార్త. అలసి పోయిన శరీరాకు కాస్త ఉపశమనం కలిగించుకోవడానికి ఎక్కడో స్పా సెంటర్లకు వెళ్లే కార్యక… Read More
కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో బాల నటుడి మృతిరాయ్పూర్ : రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివ్లేఖ్ సింగ్ (14) మృతిచెందారు. తల్లిదండ్రులతో కారులో వెళ్తుండగా మృత్యువు కబళించింది. అతని తల్లిదండ్రులు, మరొక… Read More
బీజేపీతో టచ్లో బొత్సా..ధర్మాన: వైసీపీ అధికారంలోకి రాకపోయుంటే: ఎమ్మెల్సీ మాధవ్ సంచలనం..!వైసీసీ సీనియర్ నేతలు బొత్సా సత్యనారాయణ..ధర్మాన ప్రసాద రావు బీజీపీతో టచ్లోకి వెళ్లారా. వైసీపీ అధికారంలోకి రాకపోతే వారు బీజేపీలోనే చేరేవారా. అ… Read More
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్.. చంద్రయాన్ 2 ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం..చంద్రయాన్ 2 ప్రయోగాన్ని 22వ తేదీన నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 15న జరగాల్సిన ప్రయోగం రాకెట్లోని క్రయోజనిక్ ఇంజన్లో సాంకేతిక లోపంతో అర్థాం… Read More
0 comments:
Post a Comment