దక్షిణకొరియాలో మోడీ రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. మోడీ జేన్ ఈ మూన్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపాయి. ఇక మోడీకి 2019 సియోల్ శాంతి పురస్కారం అందజేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా మోడీని ఒక అంశం తన మనసును హత్తుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IAJfuP
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment