శ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రత చర్యల్లో మునిగితేలుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కశ్మీర్కు బీఎస్ఎఫ్ను పంపించడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GHZtkf
కశ్మీర్ పై సుప్రీంలో నేడు విచారణ.. ఉత్కంఠగా చూస్తున్న ప్రపంచ దేశాలు
Related Posts:
పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్పై పోటీ చేస్తా: కేఏ పాల్అమరావతి/ఖమ్మం: కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తానని, పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ… Read More
జయరాం హత్య కేసులో ట్విస్ట్: శిఖాచౌదరి పాత్ర.. జూబ్లీహిల్స్ పోలీస్లు మళ్లీ దర్యాఫ్తు చేస్తారా?హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదని ప్రా… Read More
జగన్ ఎన్నికల యుద్దభేరీ : తటస్థులు..కార్యకర్తలతో సమావేశం : తిరుపతి వేదికగా ప్రారంభం..!వచ్చే ఎన్నికల కోసం వైసిపి అధినేత జగన్ శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించను న్నారు. పాదయాత్ర తరువాత ప్రజల్లోకి వ… Read More
చంద్రబాబు ఆశలు అడియాశలే : ఆ కోరిక నెరవేరదు : జెసి సంచలన వ్యాఖ్యలు..!ఎప్పుడూ సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేసి ఏకంగా జాతీయ స్థాయిలో టిడిపి అధినేత చ… Read More
అమరావతి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం: ఏపికి ప్రియాంక :ఢిల్లీలో టిడిపితో పొత్తు..!ఏపిలో భారీగా నష్టపోయిన కాంగ్రెస్ తిరిగి ఎన్నికల వేళ పుంజుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా అస్త్రంగా ఎన్నికల బరిలోకి… Read More
0 comments:
Post a Comment