శ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రత చర్యల్లో మునిగితేలుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కశ్మీర్కు బీఎస్ఎఫ్ను పంపించడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GHZtkf
కశ్మీర్ పై సుప్రీంలో నేడు విచారణ.. ఉత్కంఠగా చూస్తున్న ప్రపంచ దేశాలు
Related Posts:
కమిటీని ఒప్పుకోం.. చర్చల ప్రసక్తే లేదు.. ప్రభుత్వమే ఇలా చేయిస్తోంది.. కుండబద్దలు కొట్టిన రైతులు...కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో పాటు సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కమి… Read More
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన హైకోర్టు -‘హౌజ్ మోషన్’ అత్యవసరం కాదన్న బెంచ్ -సుప్రీంకోర్టుకు ఎస్ఈసీ?ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ… Read More
ఆ రెండు వ్యాక్సిన్లలో ఎంపిక చేసుకునే అవకాశం లేదు, 28 రోజుల్లోనే రెండు డోసులున్యూఢిల్లీ: వచ్చే శనివారం నుంచి ఇచ్చే కరోనా వ్యాక్సిన్లో ఎంపిక చేసుకునే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే తొ… Read More
ఏపీలో కరోనా అప్డేట్... కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్… Read More
నిమ్మగడ్డ గబ్బర్సింగ్ అనుకుంటాడు -నాడు జేడీ లక్ష్మీనారాయణ ఇలాగే -ఫ్యాక్షనిస్టులా ఎస్ఈసీ: సజ్జల ఫైర్ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది రోజులుగా చోటుచేసుకుంటోన్న పరిణామాలపై ప్రభుత్వ సలహాదారుడు, అధికార వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చ… Read More
0 comments:
Post a Comment