నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్యమంత్రి సీటు అని వ్యాఖ్యానించారు. మంత్రి గంటా పై సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతారని..గంటా పై సిగ్ కేసు వేసారంటే ఆయన పరిస్థితి అర్దం చేసుకోవాలన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SF7o85
గంటా లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ : నా జోలికి రావద్దు : గంటా పై అవంతి సంచలనం..!
Related Posts:
మెడిసిన్ ఓవర్డోస్?: ఆస్పత్రిలో చేరిన నుస్రత్ జహాన్, అసలేమైందంటే.?కోల్కతా: సినీతార నుంచి రాజకీయ నేతగా మారిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ అపోలో ఆస్పత్రిలో చేరారు. మెడిసిన్ ఓవర్డోస్ కావడం వల్లే ఆమె అస్వస్థతకు… Read More
మళ్లీ ఘాటెక్కిన ఉల్లి..వందకు చేరువలో ధర.. వామ్మో అంటున్న సగటు గృహిణి!హైదరాబాద్ : ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం సామాన్య గృహిణికి చుక్కలు చూపించి ఉల్లి ఆ తర్వాత కాస్త శాంతించింది. రెండు నెలల తర్వా… Read More
ఆర్టీసీ సమ్మె కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో ముగిసిన విచారణ: లేబర్ కోర్టుకి చేరిన పంచాయితీ..!తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశంలో హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, కోర్టు దీనిని కార్మిక శాఖ కమిషనర్ వద్ద తేల్చుకోవాలని సూచించింది. అందుకోసం దీని పైన చర… Read More
ఏమి ఆఫర్ గురూ: బికినీలు ధరించి వస్తే ఫ్రీ పెట్రోల్.. క్యూకట్టిన వాహనదారులురష్యా: పెట్రోలు ఉచితంగా ఇవ్వడమంటే మాటలు కాదు. కానీ అక్కడ మాత్రం పెట్రోలు ఉచితంగానే ఇస్తాము అది కూడా వాహనంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొడతామంటూ బంపర్ ఆఫర్… Read More
ఎస్సై వేధింపులు తాళలేక: విద్యార్థి బలవన్మరణం, వాయిస్ మేసేజ్ కూడా...కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి చెరువులో విగతజీవై తేలడం కలకలం రేపుతోంది. అయితే స్థానిక ఎస్సై వేధింపుల వల్లే తాను బలవన్మరణాన… Read More
0 comments:
Post a Comment