న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సెల్ 33వ సమావేశంలో కొత్త ఇళ్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. అందరికీ ఇళ్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NsJU05
ఇళ్లు కొనేవారికి జీఎస్టీ భారీ ఊరట: నిర్మాణంలో ఉన్న గృహాలపై తగ్గింపు
Related Posts:
తెలంగాణ క్యాబినెట్ కు ముహూర్తం ఖారారు..! తొలివిడతలో హరీష్, కేటీఆర్ లకు అవకాశం లేనట్టే..!!హైదరాబాద్ : సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంగా అతి కొ… Read More
సాధారణ జీవితం, వివాదాల సుడిగుండం.. సుదీర్ఘ పోరాట యోధుడు జార్జి ఫెర్నాండేజ్ఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం. సుదీర్ఘ పోరాట నాయకుడిగా ముద్రపడ్డ ఆయన ఉన్నత పదవులు నిర్వహించినా.… Read More
ముహూర్తం అదిరింది..! ప్రేమికుల దినోత్సవం రోజున ఏపి కి వెళ్లనున్న కేసీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏ పని చేసినా రొటీన్ కి కాస్త భిన్నంగా చేస్తారు. రాజకీయంగా తాను సంచలనం చేయాలని అనుకోక పోయినా అ… Read More
ఇటు కొత్త బాధ్యతలు...అటు బంపరాఫర్: ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్ వైఖరేంటి..?హైదరాబాద్ : గతేడాది డిసెంబరు నెలలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతకుముందు తమ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు అభ్యర్థులు. రాత్రనక పగలనక ప్రచా… Read More
యూనియన్ బ్యాంకులో 100 ఆర్మ్డ్ గార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆర్మ్డ్ గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అ… Read More
0 comments:
Post a Comment