ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను చైనా వెనకేసుకురావడం తగదని వారు అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సమాఖ్యలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ను వెనకేసుకురావడం.. ఇప్పటికే భారత్ పదేపదే తప్పుబట్టడం జరుగుతోంది. ఈ మధ్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SU8nkZ
షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లు
Related Posts:
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లుకొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయ… Read More
ఏపిలో రుణమాఫీ కధ ముగిసినట్లే : నిధులు లేకుండానే ఇచ్చేసామని ప్రచారం : 8వేట కోట్లు కావాలి..!ఏపిలో అయిదేళ్లుగా సాగుతున్న రుణ మాఫీ కధ ఇక ముగిసినట్లే. 2014 ఎన్నికల సమయంలో టిడిపి రైతు రుణమాఫీకి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ… Read More
దక్షిణాదిన బాంబు పేలుళ్ల సమాచారం ఉత్తుత్తిదే: పోలీసుల అదుపులో మాజీ సైనిక ఉద్యోగి: కారణం ఏమిటంటే..!బెంగళూరు: భారీ ఎత్తున ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకోవచ్చంటూ సమాచారం ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ, పోలీసు యంత్రాగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించిన… Read More
సర్వర్లలో సాంకేతిక లోపం: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిరిండియా సేవలున్యూఢిల్లీ: దేశీయ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ సారి విమానాల్లో కాదు... ఎయిరిండియా సర్వర్లలో సమస్య వచ్చింది. ఒక్కసార… Read More
సీఎం..సీఎస్ వివాదం : పాలన గాలికి వదిలేసారా : గవర్నర్ జోక్యం తప్పదా..!ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్లు వేసే వరకూ ప్రజలే దేవుళ్లన్నారు. ఓట్ల ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రం ఎవరి పంతాలు వారికి ముఖ్యంగా మారుతున్నాయి. స… Read More
0 comments:
Post a Comment