ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితి గురించి తనకు ఆందోళనగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార అన్నారు. బీజేపీలో ప్రధానమంత్రి పదవి కోసం నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీ పేరు తెరపైకి వస్తుండడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గడ్కరీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N18yF8
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే నా ఆందోళన: శరద్ పవార్
Related Posts:
నేనెవరో తెలుసా..: నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా : మంత్రి పుల్లారావు సతీమణి హల్చల్..!ఎన్నికలు పూర్తయ్యాయి. మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. అయినా..మంత్రుల కుటుంబ సభ్యుల్లో ఇంకా అధికార దర్పం పోవటం లేదు. తాను మంత్రి సతీమణి… Read More
చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న .. రీపోలింగ్ ఏమైనా అప్రజాస్వామికమా ? రిగ్గింగా ? జంకెందుకు ?చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా … Read More
మోడీ... అమితాబ్బచ్ఛన్ కంటే గొప్ప నటుడు... ప్రియాంక గాంధీఏడు దశల ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో గడువు ముగియడంతో పార్టీల మధ్య మటాల యుద్దాలకు తెరపడింది. అయితే ప్రచారానికి చివరిదశ కావడంతో నేతల మధ్య చివరి మాటల … Read More
స్నేహితుడి ముసుగులో 16ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్...!సిద్దిపేట జిల్లాలో పదహారేళ్ల మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగింది. రేప్ చేసిన వారిలో మైనర్ బాలికి స్నేహితుడితో పాటు మరో ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్… Read More
చెవిరెడ్డికి నిన్న పులివర్తి నాని, నేడు నానీ భార్య సవాల్ .. చంద్రగిరి రీ పోలింగ్ పై సవాళ్ళ పర్వంచంద్రగిరి రీపోలింగ్ విషయంలో అగ్గి రాజుకుంది. చంద్రగిరి రీపోలింగ్ విషయంలో టీడీపీ ఫిర్యాదును పట్టించుకోకుండా కేవలం వైసీపీ ఫిర్యాదునే పట్టించుకుని 5పోలిం… Read More
0 comments:
Post a Comment