టోంక్ : దేశం పోరాటం కశ్మీర్ పై కానీ కశ్మీరీలపై కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రాజస్థాన్లోని టోంక్లో ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీలపై దాడులను ఆయన ఖండించారు. అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి అర్పించిన ప్రధాని నరేంద్రమోడీ... ఉగ్రవాదంపై పోరాడేందుకు కశ్మీరీ యువతను తయారు చేయాలని వ్యాఖ్యానించారు. అదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ix1zox
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment