దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ విమాన కొనుగోలు అంశం మరో మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ బృందం ఓ వైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపుతూనే అదే సమయంలో మరొకరితో చర్చలు జరిపారని ప్రముఖ జాతీయ దినపత్రిక వెల్లడించింది. దీంతో మరోసారి రాఫెల్ అంశం వివాదాస్పదంగా మారుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RON5jg
Friday, February 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment