ముంబై: వర్జినిటీ టెస్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కొత్తగా పెళ్లైన మహిళకు కన్యత్వ పరీక్షలు చేసిన వార్త వెలుగులోకి రావడంతో మహారాష్ట్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్యత్వ పరీక్షలు చేశారనే ఫిర్యాదులు అందితే వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. కంజర్బట్ సామాజికి వర్గానికి చెందిన మహిళ వివాహం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MUJFee
కన్యత్వ పరీక్షలను నేరంగా పరిగణిస్తాం.. హెచ్చరించిన ప్రభుత్వం
Related Posts:
ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదుఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా మాజీ మంత్రిగ… Read More
మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టుమియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియపూర్ భూములపై సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిం… Read More
నీరవ్ మోడీ కేసులో తప్పుడు నిర్ణయం ఈడీ డైరెక్టర్పై వేటు వేసిన కేంద్రంఢిల్లీ : ఆర్థిక నేరస్థులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసు విచారణాధికారి బదిలీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తప… Read More
వైసీపీ గెలిస్తే మాత్రమే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ… Read More
ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు?హైదరాబాద్ : ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దఫా సమావేశాలు నాలుగు రోజుల పాటు జరి… Read More
0 comments:
Post a Comment