హైదరాబాద్ : తెలంగాణలో అతి ముఖ్య నేతలు ఇప్పుడు అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు. అనుబంధ సంస్థలకు అకస్మాత్తుగా రాజీనామా చేస్తూ అందరిలో అయోమయాన్ని నింపుతున్నారు. భారీనీటిపారుదల మాజీ మంత్రి, గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ టీ హరీష్య రావు, ముఖ్యమంత్రి తనయ, నిజామాబాద్ ఎంపి కవిత వ్యవహారం పైన పార్టీ లో తారా స్థాయిలో చర్చ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G7MJ63
Sunday, February 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment