అమరావతిః ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త చేరికలతో సమరోత్సాహానికి సన్నద్ధమౌతోంది. వైఎస్ఆర్ సీపీలోకి వలసల పర్వం ఊపందుకుంది. వైఎస్ఆర్ సీపీలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న చేరికలో ఒక ఎత్తు కాగా, తెలుగుదేశం పార్టీ మూలస్తంభాల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న దాసరి జైరమేష్ చేరిక మరో ఎత్తు. అంగబలం, అర్థబలమూ ఉన్న నాయకుడు ఆయన.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GNJdxl
`పల్లె` కూడా కదిలి వెళ్తారా? ఆయన మౌనం దేనికి సంకేతం?
Related Posts:
కోర్టు తీర్పు సీఎం జగన్కు చెంపపెట్టు : సోమిరెడ్డిఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ ఇచ్చిన తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రె… Read More
వింత శిక్ష: బహిర్భూమికి వెళ్లినందుకు రేషన్ కట్.. తప్పు చేస్తే సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలిగింపు..భువనేశ్వర్: మహిళల బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఓ వింత శిక్షను అనుసరిస్తోంది ఓ గ్రామం. బహిర్భూమికి వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిల… Read More
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: అయిదు దశల్లో పోలింగ్..కౌంటింగ్ ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొన్నటికి మొన్నే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ ముగిసిన వారం రోజుల వ్యవధిల… Read More
పాలన తెలియదన్న వాళ్లే ఫాలో అవుతున్నారు : కేటీఆర్ఇండస్ట్రీయల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్… Read More
నో బెయిల్, నో ట్రీట్మెంట్, తీహర్ జైలులోనే.. చిదంబరం చికిత్సపై మెడికల్ బోర్డుఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ లభించేలా లేదు. సీబీఐ, ఈడీ ఒకరి వెనక ఒకరు రిమాండ్కు తీసుకో… Read More
0 comments:
Post a Comment