తాను నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ఫలప్రదంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చా రు. అన్ని పార్టీల నేతలు ఆసక్తితో ఈ సమావేశంలో పాల్గొన్నారని..అనేక అంశాల పై చర్చ జరిగిందని వివరించారు. కానీ, తమ సమావేశం పై అనేక రకాలుగా నెగటివ్ ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన రాజ్యంగ విరుద్దంగా జరిగిం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t1SWYB
Sunday, February 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment