దుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని దీదీపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ పేరుతో వస్తున్న కూటమిలోని నాయకులు బీజేపీని చూసి భయపడుతున్నారని అన్నారు. ఎందుకంటే తాను అవినీతిపై పోరాటం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G7MHer
Sunday, February 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment