Sunday, February 24, 2019

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

హైద‌రాబాద్: బీజేపీ సీనియర్‌ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్‌రెడ్డి శనివారం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు తుది శ్వాస విడిచారు. బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎంకేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BQUn0P

Related Posts:

0 comments:

Post a Comment