Saturday, February 2, 2019

ప్రియుడి మోజులో నంది హిల్స్ లో భర్తను చంపిన భార్య, పెట్రోల్ పోసి నిప్పంటించి, చివరికి !

బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో భర్తను దారుణంగా హత్య చేసిన మహిళను కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. భర్తను హత్య చేసిన మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశామని చిక్కబళ్లాపురం జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి శనివారం మీడియాకు చెప్పారు. బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురం తాలుకాలోని లఘమేనహళ్ళికి చెందిన లక్ష్మి, చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BijwRN

Related Posts:

0 comments:

Post a Comment