Monday, February 4, 2019

మమత రూపంలో కొత్త సీబీఐ డైరెక్టర్ రిషి శుక్లాకు తొలి సవాలు

ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు తీసుకోగానే ఆయన ముందు ఉన్న తొలి సవాలు బెంగాల్ రాష్ట్రం నుంచి ఎదుర్కోనున్నారు. శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ విచారణ చేసేందుకు అక్కడికి వెళ్లగా ఆ రాష్ట్రపోలీసులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Goyb11

Related Posts:

0 comments:

Post a Comment